Home » covid19
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 1,380 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తాజాగా మరొకరు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2వేల 690 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది.
దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..
గడిచిన 24 గంటల్లో 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 198 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో చనిపోయారు.