Home » covishield
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.
జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్కు వెళ్లేవారి కోసం.. విదేశాలకు వెళ్లాల్సిన వారికోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్క�
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవ
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒక మోతాదు కరోనావైరస్ నుంచి తగినంత రక్షణ ఇవ్వగలదా?
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవ�
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.