Home » covishield
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది.
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ కరోనావైరస్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా ఉద్భవించింది.
దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేం
ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్లు చాలా వరకూ క్లోజ్ అవనున్నాయి. మంగళవారానికి సరిపడా కొవీషీల్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ల స్టాక్ అయిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం అన్నారు.
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విస్తరించింది. ఎక్కడికి వెళ్లినా కరోనా భయం వెంటాడుతోంది. అందుకే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే అనుమతిస్తామని ప్రపంచ దేశాలు షరతులు విధిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
కరోనా టీకా వేసుకున్నవారిలో ఒక్కసారిగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదలకు దారితీయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో అధికంగా ఈ సమస్య ఉందని గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
డెల్టా వేరియంట్ పై కొవీషీల్ట్ వ్యాక్సిన్ పనితీరు విశ్లేషణ గురించి స్టడీ నిర్వహించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కొవీషీల్డ్ తీసుకున్న 58.1శాతం మంది బ్లడ్ శాంపుల్స్లో యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అవుతున్నట్లు కనిపించలేదు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు కాస్త తగ్గముఖం పట్టాయి. అందుకు కారణం కూడా వ్యాక్సినేషన్ అనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. భారత్లోనూ.. విదేశాలలోనూ.. వివిధ కంపెనీలు తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గి�
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు.