Home » Crime News
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
తమ వద్ద ఉన్న నగలు ఇవ్వాలని మహిళలను దుండగులు బెదిరించారని రైలులోని ప్రయాణికులు తెలిపారు. దీంతో భయంతో మహిళలు ఆభరణాలన్నింటినీ తీసి దొంగలకు ఇచ్చారు
మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్, ఇతర అగ్నిమాపక సామగ్రిని తెప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం కూడా నదికి అవతలి వైపు నివసించే గ్రామస్తులు బర్సూర్ చేరుకోవడానికి పడవలో ముచ్నార్ ఘాట్కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని దంతెవాడ జిల్లా అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ తెలిపారు
ఆటో ఎక్కి వెనుక నుంచి అతని మెడపై విషపు ఇంజక్షన్లు ఇచ్చింది సుపారీ గ్యాంగ్. ఆసుపత్రికి వెళ్లేలోగా సుధాకర్ చనిపోయాడు. Pileru Auto Driver Case
ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమది పరిగి మండలం ఊటుకూరు గ్రామమని..
ఆ విద్యార్థి చదువుతున్న క్లాసు 8వ తరగతే. అతడిని టేబుల్పై పడుకోబెట్టి మరీ కొట్టారు.
శివకుమార్ సంఘవి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలోనే శివకుమార్, సంఘవి, ఆమె తమ్ముడు చింటూ మధ్య వాగ్వాదం జరిగింది. Hyderabad Lover Attack
గడిచిన కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిల అదృశ్యం వెనుక పలు కారణాలు ఉన్నాయి. Chittoor Girls Missing Case
రాణి, ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7కోట్ల రూపాయలు ఇచ్చి ఆ విద్యాసంస్థలో శ్రీనివాస్ భాగస్వామిగా చేరారు. Hyderabad CCS Police