Home » CRIMES
దొంగతనాలు, హత్యలు, మాదకద్రవ్యాల రవాణ, మనీలాండరింగ్, లైంగిక దాడులు, ఆర్థిక మోసాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే..
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
రాక్షసులుగా మారుస్తున్న టెక్నాలజీ
నార్శింగ్ దారి దోపిడీ కేసులో నిందితుడు కరణ్ సింగ్ ఆగడాలు,అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ ను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం, ఓఆర్ఆర్ కాపు కాసి దోచుకోవటం..ఎదురు తిరిగితే చంపటానికి కూడా వెనుకాడకపోవటం, ప్రేమ పేరుతో �
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయి.
నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్
హైదరాబాద్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. చైన్స్నాచింగ్లు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురి�
దేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎంటుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కా�