-
Home » CRIMES
CRIMES
బెగ్గింగ్ మాఫియాలోనే కాదు క్రైమ్ లో కూడా.. ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో 23వేల మందికి పైగా పాకిస్థానీలు
May 19, 2025 / 08:35 PM ISTదొంగతనాలు, హత్యలు, మాదకద్రవ్యాల రవాణ, మనీలాండరింగ్, లైంగిక దాడులు, ఆర్థిక మోసాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే..
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు, సీఎం రేవంత్ను బర్తరఫ్ చేయాలి- బీఆర్ఎస్ నేతలు
June 21, 2024 / 07:42 PM ISTరాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
Crimes : రాక్షసులుగా మారుస్తున్న టెక్నాలజీ
June 12, 2023 / 01:56 PM ISTరాక్షసులుగా మారుస్తున్న టెక్నాలజీ
Narsing Robbery case : నార్శింగ్ దారిదోపిడీ కేసు..వెలుగులోకి వస్తున్న కరణ్ సింగ్ అరాచకాలు
January 7, 2023 / 10:26 AM ISTనార్శింగ్ దారి దోపిడీ కేసులో నిందితుడు కరణ్ సింగ్ ఆగడాలు,అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ ను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం, ఓఆర్ఆర్ కాపు కాసి దోచుకోవటం..ఎదురు తిరిగితే చంపటానికి కూడా…
Delhi police data: ఢిల్లీలో ప్రతి రోజు 6 అత్యాచారాలు, 7 వేధింపులు
August 10, 2022 / 03:08 PM ISTమహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం…
భారత్ లో ఒక్కరోజులో నేరాల సగటు : 80 హత్యలు.. 91 అత్యాచారాలు… 289 కిడ్నాప్లు
January 10, 2020 / 02:36 AM ISTభారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయి.
నేరాలు – ఘోరాల్లో సంచలనం : సీరియల్ కిల్లర్ నేరాలు చూస్తే షాక్ తింటారు
December 28, 2019 / 10:00 AM ISTనేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య…
గతేడాదితో పోల్చితే నేరాలు తగ్గాయి : సీపీ అంజనీ కుమార్
December 26, 2019 / 03:58 PM ISTహైదరాబాద్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. చైన్స్నాచింగ్లు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
ఏపీ ఆదర్శంగా…మహారాష్ట్రలోనూ “దిశ చట్టం”
December 18, 2019 / 12:19 PM ISTమహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు…
నా దేశంలో నాకు రక్షణ లేదు..పార్లమెంట్ బయట అమ్మాయి ఆందోళన
November 30, 2019 / 10:14 AM ISTదేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు…