Home » Criticisms
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరటానికి మంతనాలు జరుపుుతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పం�
నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఈటల తెలిపారు.
YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల జులై 8న పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కరోనాను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం
తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
Ghazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టామని, కానీ మన స్వంతదేశంలో మన రైతులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ..ఘాజీపూర్లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడలా ఉన్నాయన్నాని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ�
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగత�
జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం.. ఆయన పిచ్చికి పరాకాష్టకు నిదర్శం అంటూ తిట్టిపోశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో.. జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఫలితాలు రావటానికి ముందే జగన�
గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.