-
Home » Criticisms
Criticisms
BJP MP Arvind Vs MLC Kavitha : నా వ్యాఖ్యలు నిజం కాబట్టే కవిత అంతలా రియాక్ట్ అయ్యారు : బీజేపీ ఎంపీ అర్వింద్
November 18, 2022 / 02:29 PM ISTబీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరటానికి మంతనాలు జరుపుుతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు…
Etala Rajender : నేను నోరు విప్పినందుకే పదవి పోయింది : ఈటల
July 9, 2021 / 02:03 PM ISTనేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని…
Sharmila : కరోనాను ఎదుర్కోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : షర్మిల
June 9, 2021 / 02:03 PM ISTYS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల జులై 8న పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై…
MLAs Vaccinated : అధికార దుర్వినియోగం : సిబ్బందిని పిలిపించుకుని ఇంట్లోనే వ్యాక్సిన్ వేయించుకున్న ఎమ్మెల్యేలు
April 8, 2021 / 08:09 PM ISTతూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టాం కానీ..మన రైతులకు నీళ్లు కూడా ఇవ్వట్లేదు..
February 5, 2021 / 12:24 PM ISTGhazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టామని, కానీ మన స్వంతదేశంలో మన రైతులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ..ఘాజీపూర్లో ఉన్న బారికేడ్లు బెర్లిన్…
మారుతీరావు మృతిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు
March 9, 2020 / 02:43 PM ISTప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
విశాఖ నేవీ దెబ్బకు జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది
February 22, 2020 / 09:30 AM ISTవిశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్…
చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: విజయసాయి రెడ్డి
April 24, 2019 / 11:19 AM ISTసీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగతనాలు..వంటి పలు అంశాలను…
జగన్ అధికార దాహానికి పరాకాష్ఠ ఇది : ఉమ ఉగ్రరూపం
April 15, 2019 / 04:30 AM ISTజగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం.. ఆయన పిచ్చికి పరాకాష్టకు నిదర్శం అంటూ తిట్టిపోశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో.. జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఫలితాలు రావటానికి ముందే…
అమరావతిపై కేసులు వేసిన జగన్ ఓ ఉన్మాది
April 9, 2019 / 11:17 AM ISTగుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.