Home » crop protection
Crop Protection : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు.
Crop Protection Maize : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది.
Crop Protection : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
Crop Protection in Maize : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్ప�
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.
మొక్కలు ఆరోగ్య వంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ, ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు వత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది.
నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల విత్తనం , నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించ�
తెగులు ఆశించిన మొక్కల ఆకుల కింది నుండి పసుపు వర్ణంలోనికి మారి , ఎండిపోయి, ఆకు తొడిమ వద్ద విరిగి కాండము వెంట వ్రేలాడుతుంటాయి. అలాగే భూమి దగ్గరగా కాండముపై నిలువుగా పగులు ఏర్పడుతుంది.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.