Home » CRPF Jawans
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్లో కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు.
చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా పట్టణంలోని కాన్పొరా బ్రిడ్జికి దగ్గర్లో శుక్రవారం మధ్యాహ్నాం భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలకు జీతాలతో పాటుగా రేషన్ ఇవ్వలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక సమస్యల కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు కేటాయించాల్సిన రూ.800కోట్లను ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. రేషన్ కోసం పలు మార్
పబ్ జీ.. ఇండియాలో పాపులర్ వీడియో గేమ్.. ఒకసారి ఆడితే చాలు.. ఎవరైనా అడిక్ట్ అయిపోవాల్సిందే.
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా అనుమతి లేకుండా తుపాకీతో తిరుగుతూ కనిపిస్తే వాళ్లను వెంటనే కాల్చి పారేస్తామని ఇండియన్ ఆర్మీ మంగళవారం హెచ్చరించింది. కాశ్మీర్లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత ఇండియన్ ఆర్మ�
దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.