Crying

    అప్పగింతల్లో విషాదం, అతిగా ఏడుస్తూ చనిపోయిన వధువు

    March 6, 2021 / 09:24 AM IST

    bidaai : పెళ్లి..అనేక ముఖ్యఘట్టాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో అప్పగింతలు ఒకటి. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఈ టైమింగ్ లో వధువు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష�

    ప్రియుడితో వెళ్లిపోయిన భార్య…… ఏడుస్తున్న కూతుర్ని చంపేసిన భర్త

    October 31, 2020 / 01:10 PM IST

    father strangles 4-yr-old daughter to death : తాళి కట్టిన మొగుడు వద్దు…. అక్రమ సంబంధాలే ముద్దు అన్న చందంగా మారింది కొందరు మహిళల పరిస్ధితి. తాళి కట్టిన భర్తను, నాలుగేళ్ల చిన్నారిని వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయింది ఓ ఇల్లాలు. భర్త దగ్గర వదిలేసిన నాలుగేళ్ల కూతురు ఆపకుం�

    ఇండియన్ ఆర్మీకి భ‌య‌ప‌డి ఏడ్చిన‌ చైనా జ‌వాన్లు

    September 23, 2020 / 09:38 PM IST

    కొంత‌కాలంగా లడఖ్ సరిహద్దుల్లో భార‌త్‌-చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గతనెలలో తూర్పు లడఖ్ ‌లోని ప్ర‌ధాన ప‌ర్వ‌త ప్రాంతాల‌పై భార‌త సైన్యం ఆధిప‌త్యం సాధించ‌డంతో ఆయా ప్రాంతాల్లో చైనా అద‌న‌పు బ‌ల‌గాల‌ను మ

    ఆయన ఫోటో చూడగానే భోరున ఏడ్చిన అనుష్క

    March 23, 2020 / 10:19 AM IST

    ఓ టీవీ ప్రోగ్రామ్‌లో దర్శకుడు కోడి రామకృష్ణ ఫోటో చూడగానే అనుష్క కంటతడి పెట్టింది..

    ఇదీ నిజం : కరోనా కట్టడిలో విఫలం…కన్నీళ్లు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు!

    March 23, 2020 / 09:55 AM IST

    సమర్థవంతమైన,ప్రపంచంలోనే బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్నప్పటికీ  కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఇటలీ సిద్ధంగా లేదనే కాస్ఫన్ తో ఓ ఫొటోను చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా దెబ్బకి ఇటలీలో జనం పిట్టలు రాలినట్ల

    నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ

    April 26, 2019 / 03:58 AM IST

    హైదరాబాద్‌లో ఓ నకిలీ ఏజెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూతురును తీసుకెళ్లిన నకిలీ ఏజెంట్లు తమను మోసం చేశారని..దోహాలో ఉన్న కుమార్తెను క్షేమంగా తీసుకొచ్చే విధంగా చూడాలని బాధిత కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్�

    శత్రువులపై దాడులు చేస్తే…ఇక్కడ కొందరు ఏడ్చారు

    April 5, 2019 / 11:42 AM IST

    సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

    సభలో ఏడ్చిన జయప్రద: యాసిడ్ పోస్తానని బెదిరించారు

    April 4, 2019 / 03:38 AM IST

    బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�

    ఆడోళ్లు కూడా ఇంతలా ఏడవరు : మళ్లీ ఏడ్చిన కుమారస్వామి 

    January 10, 2019 / 09:36 AM IST

    కర్ణాటక సీఎం కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆగవాళ్లు కూడా ఇంతలా మాటిమాటికి ఏడ్వరేమో అనే విధంగా కుమారస్వామి నెలకొకసారి అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలు కర్ణాటక సీఎం కుమారస్వామా, సిద్

10TV Telugu News