cs somesh kumar

    యుద్ధ విమానంలో తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా

    April 23, 2021 / 05:06 PM IST

    యుద్ధ విమానంలో తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా

    కరోనా నివారణకు ఏం చేస్తున్నారు ? ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు – తెలంగాణ హైకోర్టు

    July 28, 2020 / 12:37 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�

    కరోనాపై ఏం చేద్దాం : హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారా

    July 2, 2020 / 07:37 AM IST

    హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ �

    200 కి.మీట‌ర్ల దూరంలో..తెలంగాణ‌పై మిడ‌త‌ల దండు

    June 17, 2020 / 12:13 AM IST

    తెలంగాణ రాష్ట్రంపై మిడ‌త‌ల దండు దాడి చేస్తుందా ? త‌మ పంట‌ల‌ను నాశ‌నం చేస్తుందా ? పొరుగున ఉన్న రాష్ట్ర‌లో ఈ మిడ‌త‌ల దండు చేస్తున్న దాడుల‌ను చూస్తున్న రైతులు, ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. మిడ‌త‌ల దండు దాడి చేసే అవ‌కాశాలున్న

    తెలంగాణ‌లో ప్రైవేటు ల్యాబ్ లో క‌రోనా ప‌రీక్ష‌లు..ధ‌ర‌లు ఎంతంటే

    June 15, 2020 / 07:27 AM IST

    తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డి, టెస్టుల ధ‌ర‌ల‌ను వైద్య ఆరోగ్య శాఖ డిసైడ్ చేసింది. క‌రోనా తీవ్ర‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హిస్తున్నామ‌ని, తెలంగాణలో క‌మ్యూనిటీ స్ప్రెడ్ లేద‌ని వెల్ల‌డించారు. ఐ�

    శంషాబాద్ లో ఎగిరిన విమానం : ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారికే ఎంట్రీ 

    May 25, 2020 / 09:52 AM IST

    2020, మే 25వ తేదీ సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ క�

    లాక్ డౌన్ : రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు 

    May 2, 2020 / 04:02 PM IST

    లాక్ డౌన్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.  రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు  ఇచ్చింది. ఈ మేరకు (శనివారం మే 2, 2020) సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ బిల్డర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మే�

10TV Telugu News