Home » cs somesh kumar
యుద్ధ విమానంలో తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�
హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ �
తెలంగాణ రాష్ట్రంపై మిడతల దండు దాడి చేస్తుందా ? తమ పంటలను నాశనం చేస్తుందా ? పొరుగున ఉన్న రాష్ట్రలో ఈ మిడతల దండు చేస్తున్న దాడులను చూస్తున్న రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మిడతల దండు దాడి చేసే అవకాశాలున్న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, టెస్టుల ధరలను వైద్య ఆరోగ్య శాఖ డిసైడ్ చేసింది. కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని, తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని వెల్లడించారు. ఐ�
2020, మే 25వ తేదీ సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ క�
లాక్ డౌన్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు (శనివారం మే 2, 2020) సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ బిల్డర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మే�