Home » CSK
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్గా నిలిచి హాఫ్ సె�
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచ్లో అవతలి జట్టు బ్యాట్స్మన్ అవుట్ అని అంపైర్ వేలెత్తడం చాలు.. ఇమ్రాన్ తాహిర్ సంబరాలకు అవధులు ఉండవు. మైదానం ఒక చివరి నుంచి మొదలుపెట్టి మరో వైపుకు పరుగెడుతూనే ఉంటాడు. కొన్ని సార్లు చాతిపై గుద్దుకుంటూ సింహం
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో.. ముంబై ఇండియన్స్తో ఆడిన మ్యాచ్లో ధోనీ లేకపోవడంతో జట్�
చెన్నై సొంతగడ్డపై ఢిల్లీని శాసించింది. 180పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీని 80 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలకు క్యాపిటల్స్ ఒక్కో వికెట్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44; 31
చెన్నై సొంతగడ్డపై ఢిల్లీ బౌలర్లపై సత్తా చాటింది. ఈ క్రమంలో ఢిల్లీకి 180పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుంది. క్రమంగా ఊపందుకుని బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించింది. తొ�
ఐపీఎల్ 2019లో ప్లే ఆఫ్ రేసు ఆధిపత్యం కోసం చెన్నై.. ఢిల్లీలు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్వామి స్డేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. Also Read : భవిష్యత్ టీమిండియా కోచ్గా రిక్కీ పాంటింగ్: గంగూలీ టాస�
మరో వారం రోజుల్లో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్లలో విజయం సాధించిన ఢిల్లీ, చెన్నైలు టాప్ 1, 2స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుత సీజన్లోనూ ప్లే ఆఫ్ రేసుకు అన్ని జట్ల కంటే ముందుగా బెర్త్ ఖాయం చేసుకుని రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. జైపూర్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్క�
అంతకుముందే చెప్పినట్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలకు వైరస్తో కూడిన జ్వరం రావడం ఇందుకు ప్రధాన కారణం.
చేధనలో విఫలమైన చెన్నై.. ముంబై చేతిలో సొంతగడ్డపై చిత్తుగా ఓడింది. 156 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నైను కట్టడి చేసిన ముంబై 46 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 10 వికెట్లు కోల్పోయి 109పరుగులు మాత్రమే చేయగలిగింది. టీంలో