Home » CSK
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు ముంబై ఇండియన్స్ నామమాత్రపు టార్గెట్నే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్గా న�
ఐపీఎల్ 2019లో భాగంగా ధోనీ సేన.. రోహిత్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. లీగ్లో జరుగుతోన్న 44వ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రైనా కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ సీజన్ల�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ చెన్నై సూపర్ కింగ్స్లో ఫుల్ ఫామ్లో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత దేశీవాలీ లీగ్లలో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2017సీజన్ వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర�
ఐపీఎల్ లో వరుస విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రా ఏంటో తెలుసా? అదొక ‘ట్రేడ్ సీక్రెట్’ అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
చెన్నై సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్మెన్ పరవాలేదనిపించారు. ఈ క్రమంలో చెన్నైపై 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగారు. మనీశ్ పాండే(83; 49బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సులు) నిలదొక్కుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. హైదరాబాద్ ఓపెనర్లలో ఒకరైన డేవిడ్ �
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైను చిత్తుగా ఓడించిన హైదరాబాద్ మరోసారి అదే పునరావృతం చేయాలన
టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చే�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స�
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి బాల్ వదిలేస్తాడని ఊహించలేదని ఆర్సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ చివరి బాల్కు పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తే�
ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్కు అయితే చెప్పే పనేలేదు.