Home » cultivation
నేరుగా ట్రాక్టర్ తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సాగును చేపడుతున్నారు.
ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్జులు అధికంగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం , నాటటం, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చు రిత్యా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది.
తన మూడున్నర ఎకరాల కొబ్బరితోటలో ప్రతి సీజన్ లో అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగుచేశారు. మరికొద్దిరోజుల్లో మినుము పంట చేతికి రానుండగా.. ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలున్నాయి.
గత కొన్నేళ్లుగా మన దేశంలోని నాగాలాండ్, త్రిపుర లాంటి పలు రాష్ట్రాల్లో కూడా వీటిసాగు విస్తీర్ణం పెరిగింది. నాలుగైదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటిసాగును పరిచయం చేస్తూ.. కలపను మార్కెటింగ్ చేస్తున్నారు యువకుడు సంపంగి ప్రసాద్. సాధార�
తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకు ముడత తెగులును తామర పురుగులు వ్యాప్తి చేస్తాయి. ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గడసబారి రాలిపోతాయి.
ఎరువులు, నీటి యాజమాన్యం ; బాగా చివికిన పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నుల చొప్పున వేసుకోవాలి. 100 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, 60 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.
పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు. భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది.
బాగా విచ్చుకున్న పువ్వులను కోయాలి. ఉదయం , సాయంత్రం సమయంలో మాత్రమే పూలను కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా ఉండి నిల్వ ఉంటాయి.
విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది.
గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి.