Home » cultivation
పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6-8 టన్నుల చొప్పున వేసి కలియదున్నాలి. 60-40 సెం.మీ. దూరంతో కాలువలు వేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 20 మీ ఉండేటట్లు చూడాలి.
తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది.
వాతావరణంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 మధ్య ఉన్నప్పుడు దిగుబడి బాగుంటుంది. గింజలు నాటుకునే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గింజలు ఎక్కువ స్థాయిలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.
మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను, నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలి.
ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి.
ఇది వైరస్ జాతి తెగులు . తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి.
పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే.
భారత్ లో ఒక ఎకరా విస్తీర్ణంలో కేవలం 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలను మాత్రమే విత్తుతారు. దీని వల్ల తక్కువ దిగుబడి రావటంతోపాటు చాలా భూమి ఖాళీగానే ఉంటోంది.
తోతాపురి, నీలం రకాల మామిడిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
శివునికి ఎంతో ఇష్టంగా రుద్రాక్షలను చెప్తారు. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించటం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.