Home » cut
good news for gold buyers in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సోమవారం(ఫిబ్రవరి 1,2021) బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయ�
Chirag Paswan solo fight in bihar elections మరో 10రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. బీహార్లో అంతో ఇంతో ఆదరణ ఉన్న
కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్డినెన్స్,2020’ ను మంగళవారం లోక్సభ
క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచేలా ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఓ వ్యక్తిని తోటి స్నేహితులే కాటికి పంపారు. డెడ్ బాడీ దొరకకుండా ఉండేందుకు ముక్కలు ముక్కలు�
బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీ తన 60 వ పుట్టిన రోజును సెలూన్ ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమె ఒక సరికొత్త హెయిర్ స్టైల్ను ప్రదర్శిస్తూ కనిపించింది. సామాజిక దూరాన్ని పాటిస్తూ కేక్ కట్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మ
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ
టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పర్సనల్ కంప్యూటర్ వాడకమూ పెరిగిపోయింది. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్లా పేరు సంపాదించుకోకపోయినా.. అతను కనిపెట్టిన కట్, కాపీ, పేస్ట్ దాదాపు 90శాతం మందికి ఉపయోగపడుతుంది. పర్సనల్ కంప్యూటర్ వాడుతున్న వారికీ, పరోక్ష�
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్(FD) వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.
ఔరంగబాద్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పై�