Home » Cyclone fani
200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అలజడులు సృష్టించిన ఫణి తుఫాన్ వల్ల ఘోరంగా నష్టవాటిల్లింది. విద్యుత్ సరఫరా స్తంభించడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. మే3న జరిగిన ఫొని తుఫాన్కు ముందు, ఆ తర్వాత ఆ నగరాల్లో ఉన్న విద్యుత్ వెలుగుల గురించి నాసా
ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాను అతలాకుతలం చేసింది. విపత్తులను ఎదుర్కోవడంలో రాటుదేలిన ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం భారీగా నివారించగలిగినా ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు. 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో ఒడిశ�
20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫొని ధాటికి ఒడిశా విలవిల్లాడుతుండగా.. పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ బిక్కుబిక్కుమంటోంది. బాలాసోర్ వద్ద ఫోని కేంద్రీకృతమై ఉండగా… ఈశాన్యదిశగా పయనించి ఇవాళ ఉదయం పశ్చి�
ఫోని తుఫాను ఒడిశాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పూరీ వద్ద మే 03వ తేదీ శుక్రవార�
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్పై RTGS అంచనాలు నిజమయ్యాయని తెలిపిన బాబు..ఆర్టీజీఎస్ సమర్థవంతంగా పనిచేసిందని మెచ్చుకున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికార యంత్రాంగం పనిచేస్తోంద
త్యంత ఎత్తులో ఉండటంతో.. భీకర గాలులకు ఇది పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ వర్షం, గాలులు తీవ్రంగా
ఒడిషాను ఫోని తుఫాన్ వణికించింది. ఆరు జిల్లాలపై ప్రభావం చూపింది. 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేశాయి. గాలుల ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. రోడ్ల పక్కన ఉన్న చెట్లు కూకటి వేళ్లతో సహా వేచి వచ్చాయి. గోపాల్ పూర
ఫోని తుఫాను ఉత్తరాంధ్రను గజగజా వణికించింది. తుఫాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో మే 02వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కిలోమీటర్లకు పైగా గాలులు వీయడంతో తీరప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. మరోవైపు తుఫాను తీరం దాటడంతో శ్రీకాకుళం జ�
ఫొని తుఫాన్ ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. శుక్రవారం (మే 3, 2019)న ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయ�
ఫొని తుఫాన్ ఏపీ తీర ప్రాంతం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. మరికాసేపట్లో పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 200 కిలో మీటర�