-
Home » Cyclone Michaung
Cyclone Michaung
ప్రకృతి వైపరీత్యాల వల్ల వాహనాలు దెబ్బతింటే.. ఇన్సూరెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే?
Car Insurance Claim : ప్రకృతి వైపరీత్యాలు వంటి మిగ్జామ్ తుఫాను కారణంగా సంభవించే వరదల వల్ల కొట్టుకుపోవడం లేదా తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలకు వాహన బీమా పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో పూర్తివివరాలు మీకోసం..
ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ జగనే సీఎం, చంద్రబాబు చేసిన పాపాన్ని మేం మోస్తున్నాం - మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు? ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటడగాలి.
బతుకులు మారాలన్నా, కష్టాలు తీరాలన్నా టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి- చంద్రబాబు
ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించింది.
ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. అతలాకుతలమైన మహానగరం
వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సీఎం స్టాలిన్తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
మిగ్జామ్ తుఫాను ప్రభావిత కస్టమర్లకు అండగా నిలిచిన కార్ల కంపెనీలు!
Cyclone Michaung : మిగ్జామ్ తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక సర్వీసులను అందించడానికి రంగంలోకి దిగాయి.
మిగ్ జామ్ తుపాన్పై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్
మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. మి�
తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు
మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి....
తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షాలు
తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షాలు
నేను సిగ్గుపడుతున్నా.. వర్షాల నేపథ్యంలో చెన్నై మేయర్కి ఘాటుగా పోస్టు పెట్టిన హీరో
చెన్నైలో మిచాంగ్ తుపాను విలయం సృష్టిస్తోంది. జన జీవనం అస్తవ్యవస్తం అయ్యింది. అక్కడి పరిస్థితుపై స్పందించిన విశాల్ నగర మేయర్, అధికారులనుద్దేశించి ఘాటు పోస్టు పెట్టారు. విశాల్ పోస్టు వైరల్ అవుతోంది.
ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.