Home » daggubati rana
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎంటరైంది.
తాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. అలాగే సు
దగ్గుబాటి ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని కొడుకు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడంటూ బాధిత ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు పిటీషన్ వేసిన విషయం విధితమే. తాజాగా బాధితుడు మాట్లాడ�
సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో భీమ్లా నాయక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను సోమవారం రాత్రి 9గంటలకు రిలీజ్ చేశారు.
డ్రగ్స్ కేసులో.. హీరో తనీశ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడు గంటలకు పైగా విచారించింది. తనీశ్ బ్యాంకు ఖాతాలు, ఆడిట్ రిపోర్టులను పరిశీలించింది ఈడీ.
దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనుంది.
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్