Home » deal
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా హౌడీ మోడీ సందర్భంగా మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద మిల్క్ ప్రొడక్ట్ చేసే దేశమైన భారత్కు అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. �
బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�
దేశవ్యాప్తంగా మూకదాడుల,హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని డీల్ చేసేందుకు IPC,CRPCలో అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇవాళ(డిసెంబర్-4,2019)రాజ్యసభలో తెలిపారు. క్వచ్చన్ అవర్ లో వరుస ప్రశ్నలకు �
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్పై ఈయూతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోరిస్ కు సీనియర్ మంత్రి ఆంబర్ రూడ్ షాక్ ఇచ్చింది. నో డీల్ బ్రెగ్జిట్ కోసం ఆయన పట్టుబట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంబర్ రూడ్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్ ఫిలిఫ్ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ మ�