Home » Dearness allowance
DA Announcement Delay : డీఏ ప్రకటన ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి సీతారామన్కు కాన్ఫెడరేషన్ లేఖ రాసింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 55% డీఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేసింది.
ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ జీవో విడుదల చేసింది.
7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 2శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏ 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు మరింత పెరగనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీపి కబురు చెప్పింది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది....
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు
పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది. TSRTC - DA
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.