-
Home » debate
debate
అసెంబ్లీలోనే తేల్చుకుందామన్న రేవంత్... సై అన్న హరీశ్
మరోవైపు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్పై మండిపడుతోంది బీజేపీ.
No Confidence Motion : మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై నేడు పార్లమెంట్ లో చర్చ
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
AP New Districts : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ
సంవత్సరం కిందట.. ఏపీలో ఓ రేంజ్లో చర్చకు దారితీసింది కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం. ఆ తర్వాత.. ఈ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ.. ఇప్పుడు దీనిమీద చర్చ మొదలైంది.
CJI : పార్లమెంట్ పనితీరుపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స
Nara Lokesh: పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది.. కరోనా సమయంలో పరీక్షలు అవసరమా? -నారా లోకేష్
కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై డాక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సంధర్భంగా నారాలోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
TTD And Kishkinda Sansthan : హనుమంతుని జన్మస్థలం..చర్చల్లో ప్రతిష్టంభన
హనుమంతుని జన్మస్థలంపై హాట్ హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ - హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధారాల్లో పలు తప్పులను గోవిందానంద సరస్వతి ఎత్తి చూపారు. టీటీడీ �
సాగు చట్టాలపై బ్రిటన్ పార్లమెంట్ చర్చ సరైనదే
Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండ�
రైతు నాయకులతో బహిరంగంగా చర్చించాలి… కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్
Debate with farmers in public దేశ రాజధాని సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-27,2020) ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్ బహదూర్ మెమోరియల్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల�
మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ
TRS mayor and deputy mayor : గ్రేటర్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ పీఠం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అటు బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారిన నేపథ�
CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.