Home » Defence Minister Rajnath Singh
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు ఇంటికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఐపీఎంవీ, ఎఫ్-ఇన్సాస్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్, ఆర్.పాస్, ల్యాండిగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్స్.. ఇలాంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను.. మన సైన్యం చేతికి అందించింది రక్షణ శాఖ. ఇంతకీ.. ఈ కొత్త జనరేషన్ వెపన్స్ ఎలా పనిచేస్తాయ్? లద్దాఖ్ సరిహద్దుల్ల�
దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా.. అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ. భారత రక్షణ రంగాన్ని.. మరింత బలోపేతం చేసేలా.. సైన్యం అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి. పూర్తి.. �
తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
భారతీయ యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో ఈ కొత్త స్కీమ్ను ప్రకటించింది. అదే ‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్’. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.
.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని...
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా చిన్నజీయర్ స్వామి కలిశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. ఆయనకు శాలువ కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు.