Home » Delhi Assembly
ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఆయన ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆయన పార్టీ 58 ఓట్లు సాధించి�
ప్రకటన ప్రకారమే ఇరు పార్టీల నేతలు అసెంబ్లీ హౌస్లో నిరసనకు దిగారు. అయితే కొద్ది సమయానికి ఇరు పార్టీల నేతలను మార్షల్స్ హౌస్ బయటకు పంపారు. బయటికి వచ్చిన అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, బీజేపీ ఎమ్మెల్య�
ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటీష్ కాలం నాటి సొరంగం బయటపడింది. దాంతో పాటు నేరస్థులను ఉరితీసే ప్రదేశం కూడా కనిపించింది. 1912లో కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ తరలించిన సమయంలో ...
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకూ సొరంగం
High drama in Delhi Assembly 22 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాల కాపీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చించివేయడంతో ఇవాళ(డిసెంబర్-17,2020)ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఒక్కరోజు సెషన్ అసెంబ్లీ సమావేశాలు �
చీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా సభ్యులు చేరారు. సోషల్
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2019ఎన్నికల్లో బీజేపీ దేశ రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఓటింగ్ వాటాలో బీజేపీ 57శాతం దక్కించుకోగా, ఆప్ మాత్ర�
బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవా�