Home » Delhi Government
ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చ�
దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అరుణ్ జైట్లీ స్టేడియాన్ని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ గా వాడుకోవచ్చంటూ సూచించింది. ఈ విషయాన్ని..
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త ఆంక్షలు విధించింది.
Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంద�
RT-PCR test rate by a third : కరోనా నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర భారీగా తగ్గించింది ప్రభుత్వం. సోమవారం నుంచి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధర రూ.800లకే లభ్యం అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను రూ.2,400 నుంచి రూ.800 వరకు తగ్గించింది ఢిల్లీ ప
Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాన
కరోనా వైరస్ ను కట్టడి చేసిన ఢిల్లీ ప్రభుత్వం..డీజిల్ వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. దీనిపై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు 2020, జులై 30వ తేదీ గురువారం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు తమ క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్త�