Home » Delhi Govt
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ
మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. దేశీయ మద్యం, విదేశీ మద్యం ఏదైనా హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించింది ప్రభుత్వం.
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Delhi Govt: ఎలక్ట్రానిక్ సర్వీసుల పరంగా ప్రస్తుతం మంచి సర్వీసు అందిస్తున్న వెహికల్స్ లో టాటా మోటార్స్ ఒకటి. టిగార్ ఈవీ, నెక్సాన్ ఈవీ లాంటి కార్లు దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ గానూ పాపులర్ అయ్యాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్పప్పటికీ అతి తక్కువ మంది మాత్�
Wearing face masks compulsory : కారులో సింగిల్ గా ఉన్నా..మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బహిరంగ ప్రదేశాలతో పాటు కారులో ఒక్కరు ఉన్నా..తప్పనిసరిగా మాస్క్ ధ
Diwali festival ban on crackers : దీపావళి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో సందడి నెలకొంటోంది. ఈ పండుగ అనగానే..దీపాలతో పాటు రాత్రి వేళ కాల్చే క్రాకర్స్ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..బాణాసంచాను కాలుస్తుంటారు. పటాకులను కాల్చడం వల్ల కాలుష
దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇకపై రోడ్డు పన్ను ఉండదు. రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను మినహాయింపు ఇస్తూ రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని క�
హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �
కరోనా వైరస్ ను కట్టడి చేసిన ఢిల్లీ ప్రభుత్వం..డీజిల్ వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. దీనిపై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు 2020, జులై 30వ తేదీ గురువారం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు తమ క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్త�
కరోనా కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ సమావేశంలో ‘ముఖ్యమంత్రి ఘర్-ఘర్ రేషన్ పథకం’ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుపై, ఢిల్లీవాసుల ఇంటింటికీ రేషన్ పంపబడుతుంది. అం�