Home » Delhi Govt
కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది
కరోనాతో జనాలు వణికిపోతున్నారు. ప్రతి రంగంపై స్పష్టమైన ప్రభావితం చూపిస్తోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారతదేశాన్ని కూడా ఈ రాకాసి వణికిస్తోంది. వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్య
శంషాబాద్ హత్యాచార ఉదంతం.. జాతీయ మీడియాను దాటి, ప్రపంచ మీడియాను కూడా తాకింది. ప్రపంచదేశాల్లోని ప్రముఖులు డాక్టర్ హత్యాచారంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కడుపు రగిలిన యువత తమకు సాధ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా.. వారిని ఉర
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు
దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..