Home » Delhi Govt
కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్లో కక్రాన్ రెండో మెడల
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా.. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం �
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.
కశ్మీర్ పండిట్ల షాప్లకు ఢిల్లీ గవర్నమెంట్ ఉచిత గవర్నమెంట్ ఇవ్వనుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్లకు, ట్రాన్సాఫార్మర్ల ఇన్స్టాలేషన్లకు అయ్యే ఖర్చులన్నీ కేజ్రీవాల్ ప్రభుత్వమే భరిస్తుందన�
పెంపుడు కుక్కతో ఐఏఎస్ అధికారి వాకింగ్ కు వస్తున్నారని ఆ సమయంలో స్టేడియంకు క్రీడాకారులు ఎవ్వరూ రాకుండా అడ్డుకుంటున్నారు స్టేడియం సిబ్బంది..ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్లటంతో..
గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదని..ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది
Covid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ రోడ్లపై వాహనాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని..
దేశ రాజధానిలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించకుండా యథేచ్ఛగా ప్రవర్తించిన వారికి ఢిల్లీ గవర్నమెంట్ జరిమానా విధించింది. ఒక్క రోజులో మొత్తం 14ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా రూ.74లక్షల 25వేల 900...