Home » Delhi liquor case
ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్ లో కవితను ఓసారి విచారించింది సీబీఐ. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటలు పాటు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. Delhi Liquor Case
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అమన్ దీప్ దల్ నుంచి రూ.5కోట్లు లంచం తీసుకున్నారని అభియోగాలు వచ్చాయి. Delhi Liquor Excise Scam
ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.
డిసెంబరు 11న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రశ్నించింది సీబీఐ.
క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయొచ్చు. అయితే, ఆ సమాచారాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు ఇవ్వాల్సి ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.
ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీశ్ రాణా తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏ
Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్