Home » Delhi liquor case
జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.
వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే
కేజ్రీవాల్ ఇప్పటికే రెండుసార్లు తీహార్ జైలుకు వెళ్లాడు. 2012 అక్టోబర్ లో అన్నాహజారే చేపట్టిన ఉద్యమ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లారు. 2014లో బీజేపీ నేత..
దీంతో సమన్లతో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది ఈడీ అధికారుల బృందం.
అరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..
MLC Kavitha : కవితపై ఈడీ ప్రశ్నల వర్షం
మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం.
కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.