Home » Delhi liquor case
సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీకోసం వాడుకుంటున్నారని, బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. శంషాబాద్లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని, బీఆర్ఎస్లో ఇ�
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే
MLC Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరణకు సీబీఐ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 11న కవిత వివరణ తీసుకోనుంది. కవితతో 11న సమావేశానికి అంగీకారం తెలిపిన సీబీఐ.. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్సైట్లో ఉంచిన ఎఫ్ఐఆర్ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బీజేపీ వర్సెస్ ఆమ్ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం స్కాంలో బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. మనీష్ సిసోడియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని బీజేపీ నేత స�