Home » Delhi Liquor Policy Scam
ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
రూ.45 కోట్లు హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.
గతంలో సీబీఐ కస్టడీ ముగిశాక.. బెయిల్ అప్లికేషన్ దాఖలు సమయంలో కవిత వ్యవహార శైలిపై ఆమె న్యాయవాదుల వద్ద అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.
తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరారు.
దర్యాఫ్తు సంస్థలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపిస్తున్నాయి?
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ అవెన్యూ కోర్టు బిగ్ షాకిచ్చింది. కవిత ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.
తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. Delhi Liquor Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్ట
ఈడీ విచారణ వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తుండటం, అదే రోజు కవిత ఈడీ విచారణ ఉండటం ఆసక్తి రేపుతోంది.(Amit Shah Hyderabad Tour)