Home » Delhi politics
ఢిల్లీకి ఇప్పటి వరకు ఏడుగురు సీఎంగా పనిచేశారు. అతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి అవుతారు. అదేక్రమంలో ..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. అతిశీ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ఢిల్లీ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో రాజీ పడేదే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ కంటే ఢిల్లీ ప్రజలే నాకు ముఖ్యం. నేను అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను
ఢిల్లీ పరిస్థితులను కేంద్రహోంశాఖ పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవేవి కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్కు వచ్చారని అంటోంది ఆప్.
జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల గురించి ఆప్ పెదవి విప్పలేదు కానీ, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లు మాత్రం బీజేపీ నేత మంజిందర్ సింగ్ పేరిట వెలిశాయి. ఇక మోదీ హఠావో అంటూ వేసిన పోస్టర్లపై అనుమానిత వ్యక్తులపై 130 కేసులు నమోదు అయ్యాయి. క
మమతలో మార్పు... రీజన్ ఏంటి ?
ఢిల్లీ రాజకీయాల దిశగా అడుగేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం దీదీ మరో వ్యూహానికి పదును పెట్టారు. 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వ రేసులో ముందున్న మమతా బెనర్జీ ఇక ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి