Home » Delhi Riots
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో 3 హత్య కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసింది. ఈశాన్య ఢిల్లీలోని కర్దంపురి, మౌజ్పూర్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అనేక కేసులు నమోదయ్�
2020లో ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్న ఒక విద్యార్థినికి యూనివర్సిటీ అధికారులు అడ్మిషన్ నిరాకరించారు. సఫూరా జార్గర్ అనే విద్యార్థినికి వివిధ సాంకేతిక కారణాలతో అడ్మిషన్ నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు.
దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. . ఈ సందర
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 5న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే ఈ ఏడుగురిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బుధవారం
కేంద్ర ప్రభుత్వంలోని I&B మినస్ట్రీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ఛానళ్లపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా ప్రకంపనల
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా
ఢిల్లీ అల్లర్లలో ఒక్కో గుండెది ఒక్కో వేదన. మారణహోమంలో కాలిపోయిన సమిధలెన్నో. రాజకీయం రగిలించిన రావణకాష్టంలో ఎన్నో ప్రాణాలు కాలిపోయాయి. చితిమంటల్లో చలికాచుకునే రాబందులకు అవకాశంగా మారాయి ఢిల్లీ అల్లర్లు. ఈ అరాచకంలో పట్టుమని పాతికేళ్లు కూడ
ఈశాన్య ఢిల్లీలో అల్లరిమూకల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితులు మెరుగవుతున్నకొద్దీ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో బయటకొస్తోంది. ముస్తఫాబాద్, బ్రిజ్పురి, శివవిహార్లో పదుల సంఖ్యలో స్కూళ్లను దుండగులు ధ్వంసం చేశారు. కొన్న�