-
Home » devotee
devotee
తిరుమలలో భక్తురాలికి మత్తుమందు ఇచ్చి చైన్ చోరీ కేసు.. నిందితురాలు అరెస్ట్.. ఇలా గుర్తించారు
సాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టారు. చోరీకి పాల్పడ్డ నిందితురాలిని గుర్తించారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటంటే?
ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.
Vijayawada Kanakadurga Golden Crowns : విజయవాడ కనకదుర్గమ్మకు భారీ విరాళం.. మూడు బంగారు కిరీటాలు బహూకరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. బంగారు కిరీటాల దాతకు ఆలయ ప్రధాన అర్చకుడు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అం�
Devotee Cut Off Tongue Offered Goddess : ఉత్తరప్రదేశ్ ఆలయంలో కలకలం.. నాలుక కోసుకుని దేవతకు సమర్పించిన భక్తుడు
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
Devotee Suicide : శ్రీశైలంలో భక్తుడి ఆత్మహత్య
రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చిన దివాకర్.. ఉప్పరసత్రంలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు.
Gold Biscuits Donation : తిరుమల శ్రీవారికి 3.604 కేజీల బంగారం బిస్కెట్లు విరాళం
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ 3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది.
Mantralayam : మంత్రాలయం మఠంలో భక్తురాలు ఆత్మహత్యాయత్నం
ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత�
టీటీడీకి రూ.300 కోట్ల విరాళం ఇచ్చిన శ్రీవారి భక్తుడు
తిరుమల తిరుపతి దేవస్థానికి(టీటీడీ) ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డ�
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం
devotee gifts gold shanku chakras to tirumala srivaru: కలియుగ దైవం, తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకి చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుక సమర్పించాడు. బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ 2కోట్లు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్ర�
పూరీ జగన్నాథా..!నీ ఆభరణాలు ఎంతో బాగున్నాయి స్వామీ..చూసేకొద్దీ చూడాలనిపిస్తోందయ్యా..!!
Puri Jagannath Devotee 4 KG gold Ornaments gift : కరోనా లాక్డౌన్ వల్ల ఎన్నో దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే. ఆ ఆలయాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. దీంట్లో భాగంగానే.. కొన్ని నెలలపాటూ భక్తుల దర్శనాన్ని నిలిపేసిన ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులుR