Home » devotee
ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. బంగారు కిరీటాల దాతకు ఆలయ ప్రధాన అర్చకుడు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అం�
ఓ భక్తుడు ఏకంగా తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆ ఆలయంలో కలకలం రేగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చిన దివాకర్.. ఉప్పరసత్రంలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన స్దిరాస్తి వ్యాపార సంస్ధ 3.604 కేజీల బంగారం బిస్కట్లు విరాళంగా అందచేసింది.
ఏపీలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మఠంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవటానికి వచ్చి మఠంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె మఠంలోనే నిద్రమాత�
తిరుమల తిరుపతి దేవస్థానికి(టీటీడీ) ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డ�
devotee gifts gold shanku chakras to tirumala srivaru: కలియుగ దైవం, తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకి చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుక సమర్పించాడు. బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ 2కోట్లు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్ర�
Puri Jagannath Devotee 4 KG gold Ornaments gift : కరోనా లాక్డౌన్ వల్ల ఎన్నో దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే. ఆ ఆలయాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. దీంట్లో భాగంగానే.. కొన్ని నెలలపాటూ భక్తుల దర్శనాన్ని నిలిపేసిన ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ నిర్వాహకులుR
SVBC employee Suspend : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తుడికి అశ్లీల వీడియో లింకు పంపాడని ఎస్వీబీసీ సీఈవో సస్పెండ్ చేశారు. ఎస్వీబీసీలో ఓఎస్ఓ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని బుధవారం (నవంబర్ 11, 2