Home » DGP
రఘనందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ప్రోగ్రాంకు హాజరయ్యారు.
ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన ప్రభుత్వం సీఎస్,డీజీపీ, TSPSC సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆరు నెలల క్రితం చనిపోయాడనుకున్న ఓ యువకుడు సీఎంకు లేఖ రాశాడు. నేనుచనిపోలేదు సార్..ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నా నాపై మర్డర్ కేసు పెట్టటం సరికాదు అంటూ వివరించాడు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని వాపోయారు.
నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించటంలేదు? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవి కేవలం ఆరోపణలే అయినా కాదని ఎందుకు నిరూపించే చర్యలు తీసుకోవటంలేదు? అన�
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది.
కుప్పం ఘటనలపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని నా షర్టు చింపేశారు? అంటూ ప్రశ్నించారు. తనపై దురుసుగా వ్యవహరించిన డీఎస్పీ సత్యనారాయణపై ఆగ్రహ వ్యక్తంచేశారు. చింతమనేని చినిగిన చొక్క
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏసీబీ డీజీ అంజనీ కుమార్ ను రాష్ట్ర ఇన్చార్జి డీజీపీగా నియమిస్తూ సర్కారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై పలు న్యాయపర కారణాల వల్ల ప�
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారిపై వేటు పడింది. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.