Home » dharamshala
ఏ ప్రాతిపదికన మీకు భారత్ లో ఆశ్రయం కల్పించాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
రష్యా- యుక్రెయిన్ మధ్య నెలల తరబడి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సమయంలో భారత్ లో ఉంటున్న రష్యా, యుక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
Corona Awareness : ప్రభుత్వాలు కరోనా నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనా జాగ్రత్తలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సరైన జాగ్రత్తలు లేకుండానే రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పోలీసులు స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది వారి మాటలు వి�