Home » dharani portal
ధరణి పోర్టల్ పై సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ చేసిందని ప్రశ్నించారు.
మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని.. కానీ అరెస్ట్ జరగలేదన్నారు. నిజంగా జరిగేది చెప్పాలని.. డూప్ ఫైట్ చేసి జనాన్ని నమ్మించలేరని పేర్కొన్నారు.
Bandi Sanjay Kumar : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay : 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.
Revanth Reddy : ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. ధరణిలో ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది.
ధరణి వచ్చిన తర్వాత.. పైరవీలు, లంచాలు లేవు
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు.
దానికోసమే కదా మళ్లీ తెచ్చిపెట్టుకున్నారు