Home » dharani portal
Dharani Portal : ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదుపై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు వివరించింది. ధరణిలో కులం వివరాలు సేకరిం�
Dharani Portal: Mutation in half an hour : తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతున్నారు. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. పోర్టల్ లోని రెడ్ కలర్ విండో ద్వారా..రిజిస్ట్రేషన�
Dharani portal: ధరణి పోర్టల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన యూజర్లకు గుడ్ న్యూస్నే అందిస్తుంది. లంచాలను అరికట్టే విధంగా తీసుకొచ్చిన సర్వీసు ప్రజలకు మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా రెట్టింపు బెనిఫిట్ పొం
dharani portal:మదనాపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరణి ద్వారా మొదటి రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. దుప్పల్లి గ్రామానికి చెందిన బోయ తిరుపతమ్మకు చెందిన 1.34 ఎకరాలను ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. దుప్పల్లి గ్రామానికి చెందిన అల్లీపురం ఆంజనేయుల�
dharani portal : ధరణి పోర్టల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదే�
dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్సైడేనా.. గ్రౌండ్ క్లియర్గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్. �
Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేస
CM KCR To Address On Dharani Portal : ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం కేసీఆర్. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని, భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని తాను 5 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువార
CM KCR To Address On Dharani Portal : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామం…మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్..ఈ గ్రామం నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంట�
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �