dharani portal

    ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణపై తహసీల్దార్లకు శిక్షణ

    October 27, 2020 / 11:57 AM IST

    dharani: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణపై.. తహసీల్దార్లకు శిక్షణ ఇస్తోంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ అనురాగ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో.. ఈ శిక్షణకు త

    అక్టోబర్ 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం

    October 23, 2020 / 06:24 PM IST

    Dharani portal launch: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే కార్యక్రమం ధరణి పోర్టల్ ఈ నెల(అక్టోబర్) 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా.. దసరాకు రెండు రోజులు సమయం

    ‘ధరణి’ : అరగంటలో రైతుల చేతికి పాస్ పుస్తకం

    October 20, 2020 / 12:51 PM IST

    Telangana : dharani portal : తెలంగాణ రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను CM KCR దసరా రోజు ప్రారంభించనున్నారు. విజయదశమి అంటే విజయానికి చిహ్నం. శుభదినం. ప్రజలంతా విజయదశమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరా రోజు ‘ధరణి’ పోర్టర్ ను �

    చకచకా ఆస్తుల గణన, Dharani portalలో ఆస్తుల నమోదు

    October 1, 2020 / 11:25 AM IST

    Telangana Dharani portal ‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. వివరాల నమోదు కోసం.. ప్రభుత్వం నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌.. న్యాప్ అనే ప్రత్యేక యాప్ (AAP) ‌ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు స్వయంగా వచ్చి వివరాల�

    దసరా రోజునే ధరణి పోర్టల్

    September 26, 2020 / 07:57 PM IST

    Dharani Portal: రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేసే ధరణి పోర్టల్‌ ప్రారంభానికి దసరా పండుగ రోజును ఎంచుకున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్. విజయదశమిని జనం మంచి ముహూర్తంగా భాస్తారు. అందుకే సిఎంకూడా ధరణి పోర్టల్‌ను ఆరోజు ప్రారంభిస్తారు. ఈలోగా అవసరమైన అన్ని క�

    15 రోజుల్లోగా ఆస్తుల వివరాలను వంద శాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందే : కేసీఆర్

    September 22, 2020 / 08:39 PM IST

    ధరణి పోర్టల్‌పై తెలంగాణ  సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోగా ఆన్ లైన్‌లో ప్లాట్స్, ఇళ్లు, అపార్ట్ మెంట్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని  కేసీఆర్ స

    ఇక త‌హ‌సీల్దార్లు కూడా అవినీతికి పాల్ప‌డే అవ‌కాశ‌మే లేదు, 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు

    September 14, 2020 / 01:34 PM IST

    కొత్త రెవెన్యూ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి ఆస్కార‌మే లేద‌ని తేల్చి చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) శాస‌న‌మండ‌లిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భం

10TV Telugu News