Home » Dharmana Prasada Rao
ఆ సమయంలో.. వంద కార్లతో వెళ్లి మరీ జగన్కు స్వాగతం పలికారు ధర్మాన. ఆయన తీరుపై ఇప్పుడు రకరకాలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తుండటంతో తమ నాయకుడు సైలెంట్గా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారట క్యాడర్.
వైసీపీలోని కీలక నేతల వ్యవహారశైలి పొలిటికల్ సర్కిల్స్లో హాట్టాపిక్గా మారుతోంది. జిల్లా రాజకీయాలను శాసించిన కొందరు నేతలు వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం..
జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు...
Dharmana Prasada Rao: చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎం హోదాలో పనిచేశారని, ఆయన ఎన్నడూ మ్యానిపేస్టోను అమలు చేయలేదని..
వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.
ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు. నేను సిద్దపడవచ్చు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించాల్సిన వారు ప్రజలు.
ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
అభివృద్ధికి నిధులు లేవని, అభివృద్ధి జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ అభివృద్ధి జరుగుతోంది. పేదల ఇళ్లు, వైద్యం నిరంతరం అందితే అది అభివృద్ధి.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.