Home » Directorate of Enforcement
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిక్రేవాల్కు చెందిన 580 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపజేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కూతుళ్ల పేర్లతో ఉద్యో�
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పది చోట్ల ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. 3 ఐటీ కంపెనీలతో పాటు 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది ప్రత్యేక అ�
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అదికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాల్లో నిర్వహించిన క్యాసినోకు ప్రచార కర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు.
నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సోదాలు చేశారు. నగదు అక్రమ చలామణీ కేసులో మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.