DISCHARGED

    Coronavirus In Inida..ఒక్క రోజులో 70 వేల మంది డిశ్చార్జ్, రికార్డు

    September 6, 2020 / 10:38 AM IST

    Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా

    కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

    August 31, 2020 / 10:54 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�

    సంజయ్ దత్ జీవితంలో ప్రశాంతత లేదా? మూడో దశలో క్యాన్సర్

    August 12, 2020 / 02:09 PM IST

    బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్‌కు క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్‌కు వైద్యు�

    ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. అమితాబ్, అభిషేక్ ఇంకా హాస్పిటల్‌లోనే..

    July 27, 2020 / 05:40 PM IST

    బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ సోమవారం ఒక శుభవార్తను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకిన తన భార్య, హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని అభిషేక్ ప్రకటించారు.తాజాగా వారిద్దరికీ ని�

    అంతుచిక్కని కరోనా రహస్యం : డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి హాస్పిటల్ కు

    April 13, 2020 / 10:07 AM IST

    పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�

    కరోనా నుంచి కోలుకుని… హాస్పిటల్ నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్

    April 12, 2020 / 01:08 PM IST

    బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�

    చెస్ట్ ఆసుపత్రి నిర్వాకం : ఒకరిని డిశ్చార్జ్ చేయాల్సింది..కొత్తగూడెం DSPని డిశ్చార్జ్ చేశారు

    April 10, 2020 / 08:56 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన వ్యక్తిక�

    హ్యాట్సాఫ్ : కరోనాను జయించిన కేరళ నర్సు…తిరిగి విధుల్లో చేరేందుకు ఉత్సాహం

    April 5, 2020 / 02:26 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�

    కరోనాను జయించిన కేరళ యువకుడికి అపూర్వ వీడ్కోలు

    April 4, 2020 / 03:47 PM IST

    భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం

    అతడు కరోనాని జయించాడు

    March 14, 2020 / 04:28 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడు(24) కరోనాని జయించాడు. మహేంద్ర హిల్స్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడ�

10TV Telugu News