Home » disha act
Disha Act : శాసనమండలిలో మాటల మంటలు
ఫన్ బకెట్ తో పాపులర్ అయిన టిక్టాక్ స్టార్ భార్గవ్ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు..
ఏపీలో నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి సీఎం జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అత్యాచారాల వంటి అఘాయిత్యాలకు పాల్పడితే..21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష పడేల�
ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని..అందుకే తమ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ
దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని సూచిం
ఏపీలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసిపిల్లలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. దిశా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. గుంటూరు జిల్లాలో నేపాల్ బ
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురి�
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా
గుంటూరులోని రామిరెడ్డి నగర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఇంటర్ చదివే విద్యార్థి. ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణరెడ్డి ఇంటర్ చదివే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక ఇంట్లో పై పోర్షన్ లో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థి లక్ష్మణరెడ్డి �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది ఆ రాష్ట్ర సర్కారు. ఆడపిల్లల రక్షణను గురించి ఈ మేరకు దిశ చట్టం తీసుకుని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యాసిడ్ దాడులు, అత్యాచారం �