Home » Disha Case
నెలాఖరులోగా దిశకేసుకు ఛార్జిషీట్ వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. డీఎన్ఏ రిపోర్టుతో పాటు ఫోరెన్సిక్ నివేదికలను సేకరించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన ప్రాంతం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను తీసుకున్నారు. టెక్�
సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్న కోర్టు.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారం
చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ కు గురైన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం(డిసెంబర్ 9,2019) సాయంత్రం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చ
దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. * ఎన్కౌంటర్ చేశారు… ఇప్పుడు మృతదేహ�
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరల�
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
దిశ నిందితుల ఎన్ కౌంటర్పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశ�
దిశా నిందితుల ఎన్ కౌంటర్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనార్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్లో టాప్ – 5లో తెలంగాణ పోలీసు ట్రె�
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ మొదటి నుంచి స్పందించిన టాలీవుడ్ నట
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన్న ఓ బ్రిడ్జి కింద దిశను ని�