Home » Disha Case
దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన�
దిశా నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై లాయర్ అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. దిశాను ఎక్కడైతే హత్యాచారం చేశారో..అక్కడే నిందితులను తీసుకెళ్లడం..స్పీడుగా రిజల్ట్ తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ కేసులో సీపీ సజ్జనార్ చేసి�
దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసు�
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా.. ఎలా పడితే అలా రాస్తున్నారా.. మీకిష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారా? మీలాంటి వాళ్లకోసమే ఈ వార్త. ఇది.. వార్త అని చెప్పే కంటే.. వార్నింగ్ అని చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మేం చూపించ�
దిశ హత్యకేసులో కీలక ముందడగు పడింది. అత్యాచారం ఆపై హత్య ఎలా జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు.. నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతించింది షాద్నగర్ కోర్టు. మూడు రోజుల పాటు కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు వారం రోజ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ ముందు పోలీ