Home » Divvela Madhuri
Duvvada Srinivas : దువ్వాడ , మాధురీకి తిరుమల పోలీసుల నోటీసులు
ఇలా సహజీవనం పేరుతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నట్లు అంటూ వైసీపీ మహిళా నేతలైతే వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద చర్చనే నిర్వహిస్తున్నారట.
పోలీసులు మూడు సెక్షన్ల కింద వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్.
తనవల్ల శ్రీనివాస్తో పాటు వాణికి ప్రాణహాని ఉందంటూ ఉందంటూ వాణి వ్యాఖ్యలు చేశారని మాధురి గుర్తుచేశారు.
దువ్వాడ దంపతుల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని వాణి తెలిపారు.
ఈ బిల్డింగ్ విషయంలో ముగ్గురూ ఏకాభిప్రాయానికి వస్తే పంచాయితీకి తెరపడే అవకాశం ఉంది.
ఇండిపెండెంట్గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే... ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు.
మాధురి వేగంగా కారును డ్రైవ్ చేసి వేరే కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కారు ఒరిస్సా హైకోర్టు అడ్వకేట్ సుధాకర్ ది.
అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్య వైఎస్ జగన్, వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారు. జగన్ కు దమ్ముంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే..