Home » Diwali
Diwali fireworks ban : కరోనా వైరస్, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు క�
Rajasthan government imposes blanket ban on sale of firecrackers దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో రాష్ట్రంలో టపాసుల అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే క�
యావత్ దేశం దసరా పండుగను ఫుల్ జోష్గా జరుపుకునేందుకు రెడీ అయిపోయింది. మరి దాని కోసం నెం.1 స్మార్ట్ ఫోణ్ రెడ్ మీ కూడా రెడీ అంటుంది. దసరా.. దీపావళి కానుకగా రెడ్ మీ ప్రొడక్ట్లపై ఆకట్టుకునేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అక్టోబర్ 16న ప్రారంభమైన �
Common Man’s Diwali In Centre Hands సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో 8కేటగిరీలకు 2కోట్టరూపాయల వరకు ఉన్న లోన్ లపై వడ్డీ రద్దు విషయమై తమకు నెల రోజులు సమయం కావాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిట�
కేంద్ర మంత్రి డా. హర్ష్ వర్ధన్ కొవిడ్-19 దీపావళి నాటికి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంటున్నారు. అనత్కుమార్ ఫౌండేషన్ నిర్వహించిన నేషన్ ఫస్ట్ వెబినార్ సిరీస్ ఆరంభోత్సవానికి హాజరైన హర్ష్వర్ధన్.. కరోనా మహమ్మారి గురించి తీసుకుంటున్న చర్యలు గ�
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లే�
2020- రెండు సినిమాలతో పలకరించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
పండగ సీజన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్లను కొనాలని స్మార్ట్ ఫోన్ ప్రియులు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. దసరా, దీపావళి సందర్భంగా ఇప్పటికే కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ కళకళలాడుతోంది. మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొ
ఓ ఎలుక కొంపను తగులబెట్టేసిన విచిత్ర వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక చేసిన నిర్వాకంతో రెండు అంతస్థుల ఇల్లు కాస్తా కాలిపోయింది. ఈ ఘటన యూపీ బరెలీ పట్టణంలోని సుభాష్ నగర్ లో చోటుచేసుకోగా..ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ�
పండుగ అంటే కొత్త బట్టలేసుకుని మనమే పది రకాల పిండి వంటలు చేసుకుని తినటం కాదని నిరూపించారు మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీ. దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఏదో ఓ టెంట్ వేసి నాలుగు రకాల వంటకాలు చేసే పెట్