Home » Diwali
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సై
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎ�
దీపావళి పండుగకి పేదవారు కూడా ఖరీదైన బట్టలు వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఓ బట్టల దుకాణం లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఒక రూపాయికి చొక్కా, 10 రూపాయలకు నైటీ విక్రయించారు. చెన్నైలోని చాకలి పేట లో బట్టల కొట్టు నడిపే ఆనంద్ అనే వ్యాపారి �
తమిళనాట దీపావళి సంబరాలు సూర్యోదయంతోనే ప్రారంభమయ్యాయి. చెన్నైలో ఉదయాన్నే చిన్నా పెద్దా అందరూ టపాసుల మోత మోగించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సడలించాలని.. ఉదయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న
దీపావళి పండుగ అందరికీ వేడుక. ఇంటిల్లపాది ఆనందంతో జరుపుకునే పండుగ. క్రాకర్స్ వెలుగుల్లో దేశం వెలిగిపోతుంది. దీపావళి తర్వాత ఏంటీ పరిస్థితి అని ఢిల్లీ వాసులకు భయం పట్టుకుంది. కారణంగా పొల్యూషన్. దీపావళి పండుగకు కాల్చే క్రాకర్స్ తోపాటు వెహికల
దీపావళి వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రారంభమైపోయాయి. దక్షిణాదిలో కూడా దీపావళి రాకుండానే అప్పుడే టపాసులు సందడి వినిపిస్తోంది. టపాసుల మోత. క్రాకర్స్ కాల్చటం వల్ల వెలువడే కాలుష్యం నుంచి రక్షణగా ఆన్ లైన్ లో దీపావళి మాస్క్ లు హల్ చల్ చేస్తున్నాయి. దీ
పసిడి పండగ.. ధన త్రయోదశి వచ్చేసింది. బంగారం కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగ ఆఫర్లలో బంగారం సొంతం చేసుకోవడానికి తొందరపడుతుంటారు. ధన త్రయోదశి, దీపావళి పండగ పర్వదినాల్లో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నార
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. చిన్న పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగ విశిష్టత తెలుసుకుందామా… ఈ పండుగ అంటే దీపాల వరస అని �
దీపావళి అంటే పిల్లలకే కాదు.. పెద్దలకు ఇష్టమైన పండుగ. ఇల్లంతా దీపాల వెలుగులు. లక్ష్మీ దేవిని పూజిస్తాం. మరి ఆ తల్లికి నైవేద్యం పెట్టాలి కదా.. బయటకు కొనుక్కొని వచ్చే వాటి కంటే.. ఇంట్లో నిష్ఠగా, ఇష్టంగా లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా పె�