Home » Diwali
హీరోయిన్ షిర్లీ సేటియా దీపావళికి ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో రెడీ అయి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు....
దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది....
Tragedy In Hyderabad : మల్కాజ్ గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న రాఘవరావు(82), ఆయన భార్య రాఘవమ్మ(79) దీపాలు వెలిగిస్తున్నారు.
పటాకుల వల్ల కలిగే చికాకు చర్మంపై తక్కువగా కనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రంగా ఉంటుంది. కాలిన ప్రదేశంలో కొబ్బరి నూనెను పూయడం వల్ల మంట కూడా తగ్గుతుంది. పటాకుల వల్ల కళ్లకు ఎక్కువ గాయం అవుతుంది.
2020లో ప్రధాని మోదీ రాజస్థాన్లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
గత ఏడాదితో పోల్చుకుంటే బండ్ల గణేష్ టపాసుల సౌండ్ ఈ ఇయర్ ఇంకా గట్టిగా మోగబోతుందని అర్ధమవుతుంది. తాజా ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
దీపావళి పండుగ సందర్భంగా అందాలరాశి అయిన మానుషి ఛిల్లార్ వెండి చీరలో మెరిసిపోయారు. సిల్వర్ స్లిట్ చీరలో మానుషి ఛిల్లార్ మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. ఈ సుందరి తాజాగా దీపావళి సందర్భంగా దివా పేరిట ఏర్పాటైన ఫ్యాషన్ పరేడ్లో పాల్గొన్నారు.....
చలికాలంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.