Home » dmk
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్, కేరళ,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. పదేళ్ల తర్వాత తమిళ రాజకీయాల్లో అధికార మార్పిడి జరగబోతోంది. అక్డక డీఎంకే పార్టీ విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఓ వైపు అబ్బాయి ఉదయనిధి గెలుపు దిశగా
దేశం మొత్తం ఆసక్తిగా చూసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ట్రెండ్స్ చూస్తే తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు �
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.
బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై ప్రధాని ఫైర్ అయ్యారు.
ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఖుష్బూ..దోశ వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు...